ముఖ్యమంత్రికి అస్వస్థత.. రేపు సీఎంకు కొవిడ్ నిర్థారణ పరీక్షలు

1
ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అస్వస్థతకు గురయ్యారు. నిన్న మధ్యాహ్నం నుంచి జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో సమావేశాలన్నీ రద్దు చేసుకున్న కేజ్రీవాల్ స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. రేపు కేజ్రీవాల్‌కు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే కేజ్రీవాల్ గత రెండు, మూడు రోజుల నుంచి ఎవరెవరితో భేటీ అయ్యారో వారి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleసీన్‌లోకి పోసాని కృష్ణమురళి ఎంట్రీ.. రేవంత్ రెడ్డిపై సీరియస్
Next articleకేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్.. మిడతల దండుకు కౌంటర్

1 COMMENT

  1. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here